ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రం నిలిచిపోయిందన్న వార్తలు నిరాధారమైనవి. మొదటి షెడ్యూల్ తర్వాత స్క్రిప్ట్ రీరైట్ పనులు జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్, సలార్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. ఎన్టీఆర్ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటుండగా, ఈ సమయాన్ని స్క్రిప్ట్ మెరుగుపరచడానికి ఉపయోగిస్తున్నారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ గురించి గత కొద్ది రోజులుగా పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా నిలిచిపోయిందన్న పుకార్లు అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రావాల్సిన గాడ్ ఆఫ్ వార్ సినిమా పనులు వేగవంతం కావడంతో డ్రాగన్ ఆగిపోయిందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఎన్టీఆర్ ఇప్పటివరకు జరిగిన షూటింగ్ విషయంలో సంతృప్తిగా లేరని, అందుకే ప్రాజెక్ట్ను నిలిపివేశారని కూడా ప్రచారం జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్లో హారర్ మూవీ, రామ్ గోపాల్ వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??
ఎస్బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
తరుముకొస్తున్న మొంథా తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్
నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

