Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
జాన్వీ కపూర్ తన పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాది ఉత్తరాదిన ఆమె చిత్రాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో, ప్రస్తుతం దక్షిణాది చిత్రాలపైనే పూర్తి దృష్టి సారించారు. పెద్ది, దేవర వంటి ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని జాన్వీ కపూర్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె అభిమానులు రాబోయే చిత్రాలపై ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి తనయగా సుపరిచితురాలైన జాన్వీ, ఈ పుట్టినరోజును తన కెరీర్కు కొత్త మలుపుగా భావిస్తున్నారు. గత ఏడాది ఉత్తరాదిలో విడుదలైన ఆమె మూడు చిత్రాలు, హోమ్ బౌండ్ మినహా, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో జాన్వీ కపూర్ దృష్టి ప్రస్తుతం పూర్తిగా దక్షిణాది సినీ పరిశ్రమపైనే కేంద్రీకృతమైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay: వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్ – త్రిష.. ఓపెన్ అవుతున్నారా ??
US, Israel-Iran War: గల్ఫ్ దేశాల్లో వార్ సైరన్లతో టెన్షన్.. టెన్షన్
LPG Price: సిలిండర్ ధరలకు రెక్కలు.. సామాన్య ప్రజలపై భారం
US, Israel-Iran War: పాటలతోనూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న ఇరాన్
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

