డైలాగ్ వార్ : ఇండస్ట్రీ ఇగోస్
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత నాగవంశి, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సునీల్ నారంగ్ మల్టీప్లెక్స్లు కలిగి ఉండి సింగిల్ స్క్రీన్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని నాగవంశి విమర్శించారు. సింగిల్ స్క్రీన్లకు ఎక్కువ శాతం ఆదాయం రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల నిర్వహణ, ఆదాయ పంపిణీపై ప్రముఖ నిర్మాత నాగవంశి, ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. సునీల్ నారంగ్ సింగిల్ స్క్రీన్ థియేటర్ల కష్టాల గురించి మాట్లాడటంపై నాగవంశి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 300 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్న సునీల్ నారంగ్, సింగిల్ స్క్రీన్ల ఇబ్బందుల గురించి చెప్పడం వినడానికి హాస్యాస్పదంగా ఉందని నాగవంశి వ్యాఖ్యానించారు. మల్టీప్లెక్స్లు ఏర్పాటు చేయడం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోతోందని ఆయన ఆరోపించారు.తాను సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల పక్షాన నిలబడతానని నాగవంశి స్పష్టం చేశారు.
Follow Us
వైరల్ వీడియోలు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్ తరహా మర్డర్ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్లో తెలుగు రాష్ట్రాలు..జూన్ 30 వరకు వణికించనున్నవానలు
బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం
రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న కచిడి చేపలు!
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !

