AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!

కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. రూ.40 కోట్లకు పరువు నష్టం దావా !!

Phani CH
|

Updated on: Aug 10, 2024 | 12:23 PM

Share

కంగన రనౌత్‌! సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలతో నిత్యం వార్తల్లో హాట్‌ టాపిక్ అవుతోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి కంగనకు బిగ్ ఝలక్ తగిలింది.

కంగన రనౌత్‌! సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు వ్యాఖ్యలు, విమర్శలతో నిత్యం వార్తల్లో హాట్‌ టాపిక్ అవుతోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి కంగనకు బిగ్ ఝలక్ తగిలింది. ఆమెపై ఏకంగా 40 కోట్ల పరువునష్టం దావా పడింది. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో కుల గణనపై ఉపన్యసించారు. దీనికి కౌంటర్ గా కంగనా ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేసింది. మూడు మతాలు ప్రతిబింబించేలా ఆ ఫొటోను ఎడిట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో కాస్తా క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. దాంతో పాటే కాంగ్రెస్ నాయకులకు కోపం వచ్చేలా చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Venu Swamy: చై- శోభిత ఎంగేజ్‌మెంట్.. అప్పుడే బాంబ్‌ పేల్చిన వేణు స్వామి !!

YS Sharmila: తారకరత్న భార్యకు షర్మిలక్క బిగ్ సర్‌ప్రైజ్‌ !! ఆనందంతో భావోద్వేగానికి లోనైన అలేఖ్య..

బంపర్‌ ఆఫర్‌ వస్తే.. ఎడం కాలితో తన్నిన జగతి మేడమ్

Explainer: మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో

TOP 9 ET News: చై- శోభిత ఎంగేజ్‌మెంట్..సామ్ ఇన్ డైరెక్ట్‌ రియాక్షన్