దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు
దసరా ఉత్సవాల్లో అమ్మవారికి బంగారు అలంకరణలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ నుండి భీమవరం మావుళ్ళమ్మ వరకు, అలాగే విశాఖపట్నం కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్షల కోట్ల విలువైన ఆభరణాలు, కరెన్సీ నోట్లతో దేవతలను అలంకరించారు. పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నా భక్తులు ఎక్కడా రాజీ పడకుండా అమ్మవారికి స్వర్ణకాంతులతో దివ్య దర్శనం కల్పించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణలు ఈసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. పసిడి ధరలు ఎంతగా పెరుగుతున్నప్పటికీ, భక్తులు తమ ఆరాధ్య దేవతలకు బంగారు ఆభరణాలతో వైభవోపేతమైన అలంకరణలు చేయడం విశేషం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వివిధ అవతారాల్లో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. కోల్కతా, కటక్లలో బంగారు మండపాలు, 12 కిలోల స్వర్ణ కిరీటాలు ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు
ప్రసాద్ ల్యాబ్లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్
AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
వైరల్ వీడియోలు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
భారతీయుడి మంచితనానికి కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ జంట
ఇక్కడ కాబట్టి అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తున్నా.. అదే ఆ దేశం అయితే

