GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్రం పెద్దలకు సూచించారు: మంత్రి పయ్యావుల ఏమన్నారంటే..
GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలకు సూచించారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. GST సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపామని.. GST స్లాబ్ల క్రమబద్ధీకరణతో సామాన్యులకు ఊరట కలుగుతుందని పయ్యావుల పేర్కొన్నారు. కొత్త స్లాబ్ల వల్ల ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు నష్టపోతుందన్నారు.
GST సంస్కరణలు అవసరమని సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలకు సూచించారని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. GST సంస్కరణలకు సంపూర్ణ మద్దతు తెలిపామని.. GST స్లాబ్ల క్రమబద్ధీకరణతో సామాన్యులకు ఊరట కలుగుతుందని పయ్యావుల పేర్కొన్నారు. కొత్త స్లాబ్ల వల్ల ఏపీ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు నష్టపోతుందన్నారు. అయినప్పటికీ ప్రజల మేలు కోసం మద్దతు తెలిపామని తెలిపారు. GST సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పయ్యావుల కేశవ్ తెలిపారు.
Published on: Sep 04, 2025 12:09 PM
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

