Lalitha Jewellery: లలిత జువెలరీకి అరుదైన గౌరవం..

Updated on: Oct 09, 2025 | 7:44 PM

డబ్బులు ఎవరికీ ఊరికే రావు- అనే డైలాగ్‌తో ముందుకొచ్చి.. కస్టమర్స్‌లో కొత్త అటెన్షన్ క్రియేట్ చేసిన లలిత జ్యువెలరీ అధినేత కిరణ్‌కుమార్.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. 1700 కోట్ల IPOకి అక్టోబర్ 5, 2025న సెబీ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అరుదైన ఘనత సాధించిన లలిత జ్యవెలరీకి అభినందలన వెల్లువెత్తాయి.

డబ్బులు ఎవరికీ ఊరికే రావు- అనే డైలాగ్‌తో ముందుకొచ్చి.. కస్టమర్స్‌లో కొత్త అటెన్షన్ క్రియేట్ చేసిన లలిత జ్యువెలరీ అధినేత కిరణ్‌కుమార్.. ఇప్పుడు మరో ఘనత సాధించారు. 1700 కోట్ల IPOకి అక్టోబర్ 5, 2025న సెబీ నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అరుదైన ఘనత సాధించిన లలిత జ్యవెలరీకి అభినందలన వెల్లువెత్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీ సెంచరీ చేసి సహచరుడిని కొట్టబోయిన పృథ్వీషా

కమ్ బ్యాక్ కోసం కుర్ర హీరోల తంటాలు

మొదలైన క్రిస్మస్ సినిమాల భారీ పోటీ.. గెలిచేది ఆ స్టార్ హీరోనేనా ??

ఆ భామ జాతకం మారేదేలే.. హిట్ కొట్టేదెలే.. పాపం ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఏంటి

కశ్మీర్ టూ కన్యాకుమారి.. అంతా కన్నడమే

Follow Us