జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా ?? నెలకు రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా !!
పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందు కోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది. మనలో చాలా మందికి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు.
పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఇందు కోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది. మనలో చాలా మందికి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సాధ్యం కాదు. నెలకు కనీసం రూ.10 వేలతో పెట్టుబడులను ప్రారంభించవచ్చు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లను కనీసం మూడింటిని ఎంచుకోండి. ఒక దానిలో కనీసం రూ.2వేలు పెట్టుబడి పెట్టండి. మరో ఫండ్లో రూ.1,000, ఇంకో ఫండ్లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ఓ రూ.2,000లను జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో జమ చేయండి. దీని వల్ల పదవీ విరమణ తరువాత మీకు మంచి కార్పస్ (నిధి) ఏర్పడుతుంది.అత్యవసర నిధి కోసం బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయండి. దీనిలో కనీసం నెలకు రూ.2,000 చొప్పున పొదుపు చేయండి. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు బీమా పాలసీలు తీసుకోవాలి. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం నెలకు రూ.1,000 కేటాయించండి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోతుల మధ్య గ్యాంగ్ వార్ !! రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు!!
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు
మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం
అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి పిండం పెట్టిన తల్లిదండ్రులు
చదివింది లా.. గురుడు చేసే పని తెలిస్తే షాకే
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

