అంగరంగ వైభవంగా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవరోజు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి,అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాఢ వీధులు మారుమోగాయి.
మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవరోజు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి,అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాఢ వీధులు మారుమోగాయి. రథోత్సవంలో పాల్గొనడానికి భక్తులు స్థానిక నంద్యాల నుంచే కాకుండా రెండు తెలుగురాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 10, 2024 07:56 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

