అంగరంగ వైభవంగా మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవరోజు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి,అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాఢ వీధులు మారుమోగాయి.
మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవరోజు శ్రీ కామేశ్వరి సహిత మహానంధీశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా జరిగింది. స్వామి,అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాఢ వీధులు మారుమోగాయి. రథోత్సవంలో పాల్గొనడానికి భక్తులు స్థానిక నంద్యాల నుంచే కాకుండా రెండు తెలుగురాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 10, 2024 07:56 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?
లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు
కోరికలు తీరాలంటే.. కోక కట్టాల్సిందే.. వింత ఆచారం భలే ఉందిగా
జనగామలో అరుదైన పక్షి ప్రత్యక్షం !! ఇదేంటి ఇలా ఉంది
మ్యారేజెస్ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి..
పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి
రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

