Montha Effect: ఇంకా ముంపులోనే పంట పొలాలు
మోంటా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగి కుళ్లిపోతున్నాయి. చేతికొచ్చిన పంట పోవడంతో రైతులు తీవ్ర నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. 100 శాతం నష్టానికి మాత్రమే పరిహారం అనే నిబంధనపై నిరాశ చెందుతున్న రైతులు, ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.
మోంటా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఆగిపోయినప్పటికీ, లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి, అవి కుళ్లిపోతున్నాయి. కోతకొచ్చిన దశలో తుఫాను దెబ్బతీయడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు దీవి, కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం, రాజుపాలెం వంటి ప్రాంతాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయులపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా
మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్
Allu Arha: బ్లాక్ ఔట్ఫిట్లో అల్లు అర్హ లుక్ వైరల్
వైరల్ వీడియోలు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

