KCR: ‘ముమ్మాటికీ సభ్య సమాజమే కారణం, ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం’ : కేసీఆర్

|

Aug 27, 2021 | 3:42 PM

Dalit Bandhu Scheme KCR review: దళితబంధు పథకంపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం

1 / 5
KCR: ‘ముమ్మాటికీ సభ్య సమాజమే కారణం, ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం’ : కేసీఆర్

2 / 5
'ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి': సీఎం

'ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి': సీఎం

3 / 5
'పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నాం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతాం: సీఎం కేసీఆర్

'పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నాం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతాం: సీఎం కేసీఆర్

4 / 5
'పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకత': సీఎం కేసీఆర్

'పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకత': సీఎం కేసీఆర్

5 / 5
దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ ఇవాళ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్​రావు,  కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ ఇవాళ కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్​రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.