Collector Palle Nidhra: ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెబాట పట్టిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్.. చిత్రాలు

|

Jul 06, 2021 | 2:23 PM

పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారాడమే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం తోడ్పాటు నందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

1 / 8
పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారాడమే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం తోడ్పాటు నందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లు చురుకుగా పాల్గొంటున్నారు.

పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారాడమే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం తోడ్పాటు నందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లు చురుకుగా పాల్గొంటున్నారు.

2 / 8
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో  భాగంగా జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్  దళిత వాడాలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో బస చేసి పల్లె నిద్ర చేపట్టారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ దళిత వాడాలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో బస చేసి పల్లె నిద్ర చేపట్టారు.

3 / 8
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ గౌతమ్ గ్రామస్తులకు సూచించారు. టేకు మొక్కలు  కావాల్సిన రైతులకు వ టేకు మొక్కలు అందిస్తామన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ గౌతమ్ గ్రామస్తులకు సూచించారు. టేకు మొక్కలు కావాల్సిన రైతులకు వ టేకు మొక్కలు అందిస్తామన్నారు.

4 / 8
పల్లెప్రగతి లో దళిత కాలనిలను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ శాఖ ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ధరకు విద్యుత్ మీటర్లు అందిస్తున్నామని అర్హులైన వారు మీటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100 యూనిట్ల వరకు విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

పల్లెప్రగతి లో దళిత కాలనిలను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ శాఖ ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ధరకు విద్యుత్ మీటర్లు అందిస్తున్నామని అర్హులైన వారు మీటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100 యూనిట్ల వరకు విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

5 / 8
గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. వార్డుల్లో తిరుగుతూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. వార్డుల్లో తిరుగుతూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

6 / 8
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ గౌతమ్ గ్రామస్తులకు సూచించారు. టేకు మొక్కలు  కావాల్సిన రైతులకు వ టేకు మొక్కలు అందిస్తామన్నారు. హరితహారం కార్యక్రమం చేపట్టడం వల్ల  పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను సర్పంచులు చేసి పంపితే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ గౌతమ్ గ్రామస్తులకు సూచించారు. టేకు మొక్కలు కావాల్సిన రైతులకు వ టేకు మొక్కలు అందిస్తామన్నారు. హరితహారం కార్యక్రమం చేపట్టడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను సర్పంచులు చేసి పంపితే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు.

7 / 8
స్థానిక ప్రజా ప్రతినిధులతో సహప౦క్తి భోజనం చేసి, నిద్రకు ఉపక్రరించారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రంలో ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధులతో సహప౦క్తి భోజనం చేసి, నిద్రకు ఉపక్రరించారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రంలో ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

8 / 8
స్థానిక ప్రజా ప్రతినిధులతో సహప౦క్తి భోజనం చేసి, నిద్రకు ఉపక్రరించారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్..

స్థానిక ప్రజా ప్రతినిధులతో సహప౦క్తి భోజనం చేసి, నిద్రకు ఉపక్రరించారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్..