
మన సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక క్లిక్తో మన ఖాతాలోని డబ్బునంత స్వాహా చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు సైబర్ దోస్త్ పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే సైబర్ దోస్త్ కొన్ని ఉద్యోగాలను ప్రకటించింది. ఇందులో సైబర్ క్రిమినల్స్ను పట్టించే పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( ICCC) లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
సైబర్ నెరగాలను పట్టుకోవడమే ధ్యేయంగా సైబర్ దోస్త్ పనిచేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తుల డేటా అంతా ఓకే డేటాబేస్ లో ఉంచారు. అయితే సైబర్ క్రిమినల్స్ ను అరికట్ట లేకపోతున్నారు వారి ఆగడాలను చేదించలేకపోతున్నారు. కొత్త కొత్త తరహాలో క్రిమినల్స్ ఎత్తుగడలు వేస్తున్నారు.. వీటికి అడ్డుకట్టు వేసేందుకు కేంద్ర హోమ్ శాఖ సిద్ధమైంది. టెక్నికల్గా మంచి అవగాహన ఉన్న వారిని రిక్రూట్ చేసుకునేందుకు నిర్ణయించింది. ఈ మేరకు టెలి కమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ (TCIL ) పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Vacancy Alert 🚨
We are hiring #Techies who can bust cybercriminals!
Contractual vacancies available at Indian Cyber Crime Coordination Centre (I4C), Ministry of Home Affairs (MHA)
Apply Now: https://t.co/XLimupFcsl#ServeTheNation #CyberSafeIndia #CyberSpace #Vacancy #Job pic.twitter.com/djWAWJBJ6W
— Cyber Dost (@Cyberdost) November 4, 2023
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..