స్థానిక కుర్రాడు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా బలమైన ఆట కారణంగా ఐపీఎల్ 2022 (IPL 2022) టైటిల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. దీంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్ కల చెదిరిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తర్వాత తొలిసారి ఐపీఎల్ లీగ్లో పాల్గొని ఛాంపియన్గా నిలిచిన రెండో జట్టుగా నిలిచింది. అయితే, గుజరాత్ కంటే ముందు ఏటీం ఎన్ని సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిందో చూద్దాం..
CHAMPIONS ? This is for all the hard work we’ve put in! Congratulations to all the players, staff, fans ❤️❤️❤️ @gujarat_titans pic.twitter.com/zEeqdygBEy
ఇవి కూడా చదవండి— hardik pandya (@hardikpandya7) May 29, 2022
ఎవరు ఎప్పుడు ఛాంపియన్ అయ్యారంటే?
రాజస్థాన్ రాయల్స్: 2008
ముంబై ఇండియన్స్: 2013, 2015, 2017, 2019, 2020
చెన్నై సూపర్ కింగ్స్: 2010, 2011, 2018, 2021
కోల్కతా నైట్ రైడర్స్: 2012, 2014
సన్రైజర్స్ హైదరాబాద్: 2016
ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని టీంలు..
ఢిల్లీ క్యాపిటల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పంజాబ్ కింగ్స్
లక్నో సూపర్ జెయింట్స్ (2022లో వచ్చిన కొత్త టీం)