Champions Trophy 2025: టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లకపోవడంపై ఐసీసీ బీసీసీఐ నుండి వ్రాతపూర్వక వివరణ కోరింది. ప్రభుత్వ అనుమతి లేని కారణంగా భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లలేమని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది. భారత్ వైఖరికి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని వివరణ కోరగా, బీసీసీఐ అందించిన కారణాలను పరిశీలించిన తర్వాత ఐసీసీ తదుపరి చర్యలు తీసుకుంటుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
