Ind vs Aus: టీమిండియాకు గాయాల బెడద.. ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లకే గాయం..
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా ఆటగాళ్లు శుభ్మన్ గిల్, కె.ఎల్. రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లకు గాయాలయ్యాయి. రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం కూడా అనుమానమే. ఈ గాయాల కారణంగా టీమిండియాపై ఒత్తిడి పెరిగింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
