Home Minister Amith Sha: తవ్వకాల్లో బయల్పడిన రాగి శాసనాలను చూసిన అమిత్ షా.. ప్రదర్శనకు పెట్టాలని సూచన

|

Aug 14, 2021 | 12:39 PM

Home Minister Amith Sha: కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గురువారం సందర్శించారు.  అమిత్ షా దంపతులు..

Home Minister Amith Sha: తవ్వకాల్లో బయల్పడిన రాగి శాసనాలను చూసిన అమిత్ షా.. ప్రదర్శనకు పెట్టాలని సూచన
Amith Sha
Follow us on

Home Minister Amith Sha: కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గురువారం సందర్శించారు.  అమిత్ షా దంపతులు మల్లన్నకు పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మఠం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనుల సమయంలో బయల్పడిన 21 రాగి పలకలు శాసనాలను మంత్రి అమిత్ షా పరిశీలించారు.

Amith Sha

 

శ్రీశైలంలోని ఆఫీసు ఆలయం కార్యనిర్వాహణాధికారికి అన్ని రాగి పలకల సారాంశాన్ని లేబుల్ చేసి.. ఆ రాగి పళ్ళాలను ప్రదర్శన కోసం ఉంచాలని మార్గనిర్ధేశం చేశారు. ప్రామాణికమైన చారిత్రక వాస్తవాలను గుప్త నిధిని వెలికితీయడంలో ASI పురావస్తు శాఖ నిర్వహిస్తున్న అద్భుతమైన పనిని హోమ్ మంత్రి అభినందించారు.

 

Also Read: Success Story: సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ