మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే : కుంతియా

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు ఏఐసీసీ ఇంచార్జ్ కుంతియా. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ.. ఒకరి జాతకాలు ఒకరు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోడీ అంటుంటే.. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని కేసీఆర్ అంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని అన్నారు. ఎలాగైనా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కుంతియా […]

మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే : కుంతియా

Updated on: Mar 30, 2019 | 3:18 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు ఏఐసీసీ ఇంచార్జ్ కుంతియా. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ.. ఒకరి జాతకాలు ఒకరు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోడీ అంటుంటే.. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని కేసీఆర్ అంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని అన్నారు. ఎలాగైనా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కుంతియా ధీమా వ్యక్తం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us