ఇవాళ ట్రాక్ట‌ర్ న‌డిపిన హేమామాలిని

| Edited By:

Apr 05, 2019 | 4:50 PM

మథుర : బీజేపీ ఎంపీ హేమా మాలిని ఓటర్లను ఆకట్టుకునేందుకు రోజుకో తీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మథుర నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. చేతిలో కొడవలి పట్టుకుని గోధుమ పంటను కోశారు. ఇవాళ ఇదే ప్రాంతంలో ట్రాక్ట‌ర్ న‌డిపారు. యూపీలోని మ‌థుర లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గోవ‌ర్ద‌న్‌లో ఇవాళ హేమామాలిని రైతుల‌తో ముచ్చ‌టించారు. ఆ త‌ర్వాత ఆమె ట్రాక్ట‌ర్ న‌డిపారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఎన్నిక‌ల వేళ చేరువ చేసుకునేందుకు ఆమె తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. […]

ఇవాళ ట్రాక్ట‌ర్ న‌డిపిన హేమామాలిని
Follow us on

మథుర : బీజేపీ ఎంపీ హేమా మాలిని ఓటర్లను ఆకట్టుకునేందుకు రోజుకో తీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మథుర నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. చేతిలో కొడవలి పట్టుకుని గోధుమ పంటను కోశారు. ఇవాళ ఇదే ప్రాంతంలో ట్రాక్ట‌ర్ న‌డిపారు. యూపీలోని మ‌థుర లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గోవ‌ర్ద‌న్‌లో ఇవాళ హేమామాలిని రైతుల‌తో ముచ్చ‌టించారు. ఆ త‌ర్వాత ఆమె ట్రాక్ట‌ర్ న‌డిపారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను ఎన్నిక‌ల వేళ చేరువ చేసుకునేందుకు ఆమె తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడి ప్రజలు తనను స్వాగతిస్తున్నారని, అందుకు తాను గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు.