వామ్మో.. ఈ ఉగాది తర్వాత ప్రకృతి విలయతాండవమేనా.. బాబా వంగా ఏం చెప్పారంటే..

Updated on: Mar 04, 2026 | 3:44 PM

2026 ఏడాది మొదలైంది. ఇక ఇదే నేపథ్యంలో బాబా వంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈమె చెప్పిన అంచనాలు నిజమవ్వడంతో ఉగాది తర్వాత కూడా ఆమె చెప్పినవి నిజం అవుతాయా అని ఎంతో మంది టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?

1 / 5

2025 నుంచి ప్రకృతి విలయతాండవం ఆడటం చూస్తున్నాము. ఇక 2026 మొదటి నుంచే భూకంపాలు, వరదలు,  ప్రమాదాలు లాంటివి చూస్తున్నాము. ఇక సమయంలో బాబా వంగా  చెప్పిన జోస్యం గుర్తువస్తుంది.

2025 నుంచి ప్రకృతి విలయతాండవం ఆడటం చూస్తున్నాము. ఇక 2026 మొదటి నుంచే భూకంపాలు, వరదలు, ప్రమాదాలు లాంటివి చూస్తున్నాము. ఇక సమయంలో బాబా వంగా చెప్పిన జోస్యం గుర్తువస్తుంది.

2 / 5

ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది.

ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది.

3 / 5
ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

4 / 5
వామ్మో.. ఈ ఉగాది తర్వాత ప్రకృతి విలయతాండవమేనా.. బాబా వంగా ఏం చెప్పారంటే..

5 / 5
సముద్రాల అడుగున ఉన్న జీవులు పైకి వచ్చినప్పుడు భూమి మీద పెద్ద గందరగోళమే జరుగుతుందని అంచనా వేశారు. ఇలా ఒకటి కాదు ఎన్నో విపత్తులు భూమిపైన భారీ నష్టాన్నికలిగించనున్నాయని బాబా వంగా ముందే అంచనా వేశారు.

సముద్రాల అడుగున ఉన్న జీవులు పైకి వచ్చినప్పుడు భూమి మీద పెద్ద గందరగోళమే జరుగుతుందని అంచనా వేశారు. ఇలా ఒకటి కాదు ఎన్నో విపత్తులు భూమిపైన భారీ నష్టాన్నికలిగించనున్నాయని బాబా వంగా ముందే అంచనా వేశారు.

Follow Us