
2026 మొదలయ్యి రెండు నెలలు కూడా అయిపోయాయి. ఇక ఇదే క్రమంలో బాబా వంగా పేరు మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ ఏడాది మొదట్లోనే ఎన్నో చూశాము. ఆమె చెప్పిన అంచనాలలో చాలా వరకు నిజమయ్యాయి.

ఇక ఇప్పుడు ఉగాది తర్వాత పరిస్థితులు మొత్తంమారిపోతాయని బాబా వంగా ముందే అంచనా వేశారు. భయంకరమైన కరోనా లాంటి వంటి గురించి కూడా ముందే చెప్పడంతో 2026 లో ఆమె చెప్పినవే జరుగుతాయా అని అందరూ భయపడుతున్నారు.

ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

మనుషులను వెనుక నెట్టి కృత్రిమ మేధస్సు మరింతగా పాపులర్ అయ్యి మానవాళిని దెబ్బ తీసే అవకాశం ఉందని బాబా వంగా ముందే అంచనా వేసింది.

సముద్రాల అడుగున ఉన్న జీవులు పైకి వచ్చినప్పుడు భూమి మీద పెద్ద గందరగోళమే జరుగుతుందని అంచనా వేశారు. ఇలా ఒకటి కాదు ఎన్నో విపత్తులు భూమిపైన భారీ నష్టాన్నికలిగించనున్నాయని బాబా వంగా ముందే అంచనా వేశారు.