OTP Frauds: ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్.. ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఓటీపీ రూపంలో నిలువునా దోచుకుంటున్నారు మోసగాళ్లు. ఓటీపీ పొందడానికి కస్టమర్ కేర్ ఏజెంట్లు స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సిమ్ బ్యాన్, బ్యాంకు ఖాతా మూసివేయడం, విద్యుత్ కనెక్షన్ నిలిపివేయబడతాయనే భయంతో ఏవైసీ పేరుతో ఇంకేవైనా కారణంగా ఓటీపీల రూపంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు..
Most Read Stories