
కొన్ని రాశుల వారికి గ్రహాలు లక్కు తీసుకొస్తాయి. అయితే స్వచ్ఛతకు శాంతికి కారకుడైన చంద్రుడు ఫిబ్రవి26న మిథున రాశిలోకి సంచారం చేయున్నాడు. అంతే కాకుండా ఆ సమయంలోనే గురు గ్రహంతో సంయోగం చెందుతాడు. ఇప్పటికే గురు గ్రహం మితు రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

ఈ గజకేసరి రాజయోగం వలన 12రాశుల్లో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఊహకందని ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా కొంత మంది చాలా రోజుల నుంచి కంటున్న కలలు నిజం చేసుకునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి : వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగంతో అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశివారు కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోనాలు పొందుతారు. అంతే కాకుండా ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

మిథున రాశి : మిథున రాశి వారి కలలు నెరవేరడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఈ సమయంలో వీరు చాలా ఆనందంగా ఉంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.

తుల రాశి : తుల రాశి వారికి గజకేసరి రాజయోగం అద్భుతంగా కలిసి వస్తుంది. దీంతో వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. అనుకున్న పనులు అన్నీ సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా, వృత్తి పరంగా అన్ని విధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు. చాలా రోజుల నుంచి తీరని కోరిక ఈ రాశి వారికి ఈ సమయంలో తీరుతుంది.