Tollywood News: వాయిదా పడ్డ నవదీప్ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్కు ఇవ్వనున్నారు. లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఆమె కుటుంబసభ్యులు 2022లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్కు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. జర్నీ టు అయోధ్య పేరుతో ఓ సినిమాను ప్రకటించారు నిర్మాత వేణు దోనేపూడి. శ్రీరామనవమిని పురస్కరించుకుని మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.
Most Read Stories