
అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సినిమా తారల్లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా ఒకరు.

నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది.

జాన్వీ ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

ఆమెను బాలీవుడ్ కిమ్ కర్దాషియాన్ అండూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఎన్టీఆర్ 30తో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి, బావల్ చిత్రాల్లోనూ హీరోయిన్గా నటించనుంది జాన్వీ.

బాలీవుడ్ తనదైన స్టైల్ వేరు.ఈ అమ్మడు తాజా ఫొటోస్ చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు