
ఆలు చిప్స్ తింటుంటే తినాలనిపించే పుడ్.. ఒకటి, రెండు తిని వదలం ప్యాకెట్ మొత్తం లాగించేస్తాం కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఒక అధ్యయనంలో చిప్స్ ఎక్కువగా తినేవారు తొందరగా చనిపోతారట..!

పిండి పదార్థాలు, ప్రోటీన్లలతో పోలిస్తే కొవ్వులు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కొవ్వుతో ఉండే ఆలూ చిప్స్ త్వరగా జీర్ణం కావు. అందుకే కడుపునొప్పి లాంటి సమస్యలు ఏర్పడతాయి.

చిప్స్ తింటే బాడీలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. గుండెకు సరిగ్గా రక్త సరఫరా జరగదు. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం..

బాడీలో ఇమ్యూనిటీ శక్తిని నాశనం చేస్తుంది. మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది.. ఫలితంగా రకరకాల రోగాలు అటాక్ అవుతాయి.