
సాధారణంగా భక్తితో పూజలు చేసే వాళ్లు ఉగాది రోజున నాన్వెజ్ ను ముట్టరు. అసలు ఇంట్లోకి కూడా తీసుకురారు. పూజలు అయిపోయాక ఎలాంటి పట్టింపులు పట్టించుకోని వాళ్ళు టిన్ తినేస్తారు.

ఉగాది రోజున కొన్ని ఏరియాల్లో నాన్వెజ్ మాత్రమే తినేవాళ్లు కూడా ఉన్నారు. ఇది తాత ముత్తాతల నుంచి వారికి ఈ అలవాటు ఉంటుంది. కాబట్టి , ఇలాంటి వారిని మీరు తినొద్దు అని చెప్పలేమని పండితులు చెబుతున్నారు.

ఇంకొందరు ఈ రోజున ఉగాది పచ్చడి ,ప్రసాదాలు, కూరగాయలు చేసినవి మాత్రమే తింటారు. వీరు కూడా చాలా కఠినంగా కొన్ని నియమాలను పాటిస్తారు. ఇలాంటి అస్సలు నాన్ వెజ్ తినొద్దని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఆ రోజున కూరగాయల చేసిన ఆహారాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక కొందరు తినకుండా పూజలు చేస్తారు. ఇక్కడ ఎవరి ఆచారాలకు తగ్గట్టు నాన్ వెజ్ తినాలా? వద్దా అనేది ఆధారపడి ఉంటుంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు