
ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు కూడా లేదు. అయితే గత 15 సీజన్లను పరిశీలిస్తే వందలాది రికార్డుల నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏ జట్టు అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిందన్నదే ముఖ్యమైనది. ముఖ్యంగా ఫోర్ల విషయానికి వస్తే అత్యధిక ఫోర్లు బాదిన జట్లలో ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టు కూడా ముంబైయే కావడం ఇక్కడ విశేషం.

ఇక ఈ నాలుగు జట్లలో 46% గణాంకాలతో ముంబై ఇండియన్స్ కూడా ఉంది. మరి రోహిత్ సేన ఈ టోర్నీలో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ - Ye hai Nayi Dilli

కోల్కతా నైట్ రైడర్స్ - Korbo, Lorbo, Jeetbo

పంజాబ్ కింగ్స్ - Sadda Punjab

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - Ee Saala Cup Namde

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 46.5 శాతంతో మూడో స్థానంలో ఉంది. D & P అడ్వైజరీ నివేదిక ప్రకారం ఈ ఏడాది కూడా ధోని సేన ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది.

ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో ఆడటం దాదాపు ఖాయం. 50.1 శాతం గణాంకాలు సంజూ శాంసన్ జట్టు ప్లేఆఫ్కు చేరుకుంటుందని సూచించాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ - Orange Fire Idhi
