IND vs ENG: ఓవల్ టెస్టులో టీమిండియాదే విజయం.. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లనున్న 3 కారణాలేంటో తెలుసా..?

|

Sep 05, 2021 | 10:27 PM

మ్యాచ్ ఉన్న ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్ గెలవాలంటే చరిత్రను మార్చాలి. లేదా 44 ఏళ్ల చరిత్రను పునరావృతం చేయాల్సి ఉంటుంది.

1 / 4
ఓవల్ టెస్టులో ఒక్క రోజే మిగిలి ఉంది. కానీ, మ్యాచ్‌లో విజేత భారత్‌ అంటూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. టీమిండియా ఇప్పటికీ తన రెండో ఇన్నింగ్స్ ఆడింది.  ఇంగ్లండ్ కూడా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.  అయితే ఈ 3 కారణాలతో టీమిండియా విజయం సాధిస్తుందని అంటున్నారు. ఉన్నాయి.

ఓవల్ టెస్టులో ఒక్క రోజే మిగిలి ఉంది. కానీ, మ్యాచ్‌లో విజేత భారత్‌ అంటూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. టీమిండియా ఇప్పటికీ తన రెండో ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ కూడా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అయితే ఈ 3 కారణాలతో టీమిండియా విజయం సాధిస్తుందని అంటున్నారు. ఉన్నాయి.

2 / 4
ఓవల్ టెస్టులో టీమిండియా 320 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌కు ఈ టార్గెట్ చాలా దూరంలో ఉంది. ఎందుకంటే 1977-78 నుంచి భారత్‌పై 300 కంటే ఎక్కువ పరుగులు లేదా 276 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 44 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చివరిసారిగా పెర్త్ టెస్ట్‌లో భారత్‌పై 342 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.

ఓవల్ టెస్టులో టీమిండియా 320 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌కు ఈ టార్గెట్ చాలా దూరంలో ఉంది. ఎందుకంటే 1977-78 నుంచి భారత్‌పై 300 కంటే ఎక్కువ పరుగులు లేదా 276 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 44 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా చివరిసారిగా పెర్త్ టెస్ట్‌లో భారత్‌పై 342 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.

3 / 4
ఈ మైదానంలో నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 263 పరుగుల ఛేజింగ్‌గా రికార్డు నెలకొంది. భారతదేశ ప్రస్తుత ఆధిక్యం దీని కంటే చాలా ఎక్కువ. అంటే, ఇంగ్లండ్ కోసం ఈ టెస్ట్ గెలవాలంటే, చరిత్రను మార్చాల్సి ఉంటుంది.

ఈ మైదానంలో నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 263 పరుగుల ఛేజింగ్‌గా రికార్డు నెలకొంది. భారతదేశ ప్రస్తుత ఆధిక్యం దీని కంటే చాలా ఎక్కువ. అంటే, ఇంగ్లండ్ కోసం ఈ టెస్ట్ గెలవాలంటే, చరిత్రను మార్చాల్సి ఉంటుంది.

4 / 4
ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా మధ్య 153 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇది ​​రెండో శతక భాగస్వామ్యం. అంతకుముందు 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన వైజాగ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ రెండు సందర్భాలలో రోహిత్ శర్మ 127 పరుగులు సాధించడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన వైజాగ్ టెస్టులో భారత్ విజయం సాధించింది. అంటే, రోహిత్-పుజారా సెంచరీ భాగస్వామ్యానికి తోడు హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి 127 లక్కీ నంబర్‌గా తీసుకుంటే ఓవల్‌లో భారత్ విజయం ఖాయమని అంటున్నారు.

ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా మధ్య 153 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఇది ​​రెండో శతక భాగస్వామ్యం. అంతకుముందు 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన వైజాగ్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ రెండు సందర్భాలలో రోహిత్ శర్మ 127 పరుగులు సాధించడం విశేషం. దక్షిణాఫ్రికాతో జరిగిన వైజాగ్ టెస్టులో భారత్ విజయం సాధించింది. అంటే, రోహిత్-పుజారా సెంచరీ భాగస్వామ్యానికి తోడు హిట్ మ్యాన్ బ్యాట్ నుంచి 127 లక్కీ నంబర్‌గా తీసుకుంటే ఓవల్‌లో భారత్ విజయం ఖాయమని అంటున్నారు.