IND vs ENG: జడేజా ప్లేస్ కోసం ముగ్గురి మధ్య పోటీ.. ఆ యువ సెన్సెషన్కు అరంగేట్రం ఛాన్స్ దక్కేనా?
India vs England: విశాఖ వేదికగా ఫిబ్రవరి 2నుంచి భారత్ ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. జట్టు నుంచి జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. అయితే, ఇక్కడ రవీంద్ర జడేజా స్థానంలో ముగ్గురు ఆటగాళ్ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ ముగ్గురు కూడా స్పిన్నర్లే కావడం విశేషం. దీంతో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
