అత్యంత నిరాడంబరంగా పెళ్లి వేడుక.. నవ జంట ఏం చేశారో తెలుస్తే ఫిదా కావాల్సిందే..
ప్రస్తుతం పెళ్ళిళ్ళు అంటే ఎంత ఘనంగా చేసుకుంటే అంత గొప్ప అనుకుంటున్నారు. ఆకాశమంత పందిరి వేసి.. భూ దేవంత పెళ్లి పీట వేసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది వధూవరులు తాము డిఫరెంట్ అంటూ పెళ్లిని చాలా సింపుల్ గా జరుపుకుని పెళ్ళికి అయ్యే ఖర్చుని మిగిల్చి సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తున్నారు. తాజాగా నవ దంపతులు తమ పెళ్లి ఖర్చుని మిగిల్చి ఆ డబ్బులతో మంచి పని చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 పాఠశాలలకు క్లీన్ వాటర్ మిషన్లను అందించారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
