
ఇక ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, అధిర్ భట్, విశాఖ్ నాయర్ వంటి నటులు నటించారు. ప్రతి నటుడు ప్రముఖ రాజకీయ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు.

కంగనా నటించిన ఈ సినిమా చాలా వివాదాల్లో చిక్కుకొని చివరకు థియేటర్లో విడుదలైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ఈ చిత్రంలో చూపించడం జరిగింది.

అయితే ఈ సినిమా మొదటి రోజూ 2.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కానీ బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేసినదాని కంటే ఎక్కువే సాధించింది. ఇక ఈ మూవీలో కంగనా తన నటనతో అందరినీ నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, అధిర్ భట్, విశాఖ్ నాయర్ వంటి నటులు నటించారు. ప్రతి నటుడు ప్రముఖ రాజకీయ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు.