తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పేరుతెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్.
తరువాత తెలుగులోనూ హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ.
కౌశల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది ఈ భామ.
ఆ తరువాత వరల్డ్ ఫేమస్, టక్ జగదీష్ సినిమాలతో అలరించింది ఈ భామ.
ఆ తర్వాత వరుసగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
ఓటిటిలో కూడా తన సత్తా చూపుతూనే సోషల్ మీడియాలో ఫొటోస్ తో కుర్రకారుకు దగ్గరవుతుంది.
తాజా ఈమె షేర్ చేసిన ఫొటోస్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.