జగన్‌ను ప్రజలు అందుకే గెలిపించారు : చంద్రబాబు

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజలకు కోపం లేదని జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించదని అన్నారు. ఓటమి చెందినందుకు ఎవరూ బాధపడొద్దని, మనం ఇంకొంచెం కష్టపడదామని అన్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం వేచి చూద్దామని, తొందరపడి విమర్శలకు దిగొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.

జగన్‌ను ప్రజలు అందుకే గెలిపించారు : చంద్రబాబు
Follow us

| Edited By: Srinu

Updated on: May 29, 2019 | 6:02 PM

జగన్‌పై ఉన్న సానుభూతే వైసీపీని గెలిపించిందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు చిత్తశుద్ధితో పనిచేశామన్నారు. బుధవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజలకు కోపం లేదని జగన్‌పై ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించదని అన్నారు. ఓటమి చెందినందుకు ఎవరూ బాధపడొద్దని, మనం ఇంకొంచెం కష్టపడదామని అన్నారు. ఏదేమైనా కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో కొంత కాలం వేచి చూద్దామని, తొందరపడి విమర్శలకు దిగొద్దని నేతలకు చంద్రబాబు సూచించారు.