మలేషియా: కరోనా సోకి భారత యువకుడు మృతి

| Edited By:

Jan 30, 2020 | 5:51 PM

మలేషియాలో కరోనా సోకి భారత యువకుడు మృతి చెందాడు. త్రిపురకు చెందిన 23 ఏళ్ల మనీర్ హుస్సేన్ కరొనావైరస్ తో మృతిచెందాడు. ఆతను ఓ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మనీర్ కుటుంబ సభ్యులకు మలేషియా అధికారులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్ అనే క్రికెట్ ఆటగాడు 2016 లో వివాహం చేసుకున్నాడు. త్రిపురలో ఉద్యోగం దొరక్కపోవడంతో అతను 2018 లో మలేషియాకు వెళ్లాడు. […]

మలేషియా: కరోనా సోకి భారత యువకుడు మృతి
Follow us on

మలేషియాలో కరోనా సోకి భారత యువకుడు మృతి చెందాడు. త్రిపురకు చెందిన 23 ఏళ్ల మనీర్ హుస్సేన్ కరొనావైరస్ తో మృతిచెందాడు. ఆతను ఓ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. మనీర్ కుటుంబ సభ్యులకు మలేషియా అధికారులు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబ సభ్యులు కోరారు. కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, హుస్సేన్ అనే క్రికెట్ ఆటగాడు 2016 లో వివాహం చేసుకున్నాడు. త్రిపురలో ఉద్యోగం దొరక్కపోవడంతో అతను 2018 లో మలేషియాకు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సలహాలను అనుసరించి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర సంస్థలు ప్రత్యేక స్క్రీనింగ్ కౌంటర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేశాయి.