జమ్మూ కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​, టెర్ర‌రిస్ట్ హతం

|

Aug 22, 2020 | 2:53 PM

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లా క్రీరిలోని సలుసా ఏరియాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంద తనిఖీలు నిర్వహించాయి భార‌త బ‌ల‌గాలు.

జమ్మూ కాశ్మీర్​లో ఎన్​కౌంటర్​, టెర్ర‌రిస్ట్ హతం
Follow us on

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లా క్రీరిలోని సలుసా ఏరియాలో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో టెర్ర‌రిస్టులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంద తనిఖీలు నిర్వహించాయి భార‌త బ‌ల‌గాలు. వీరి రాకను పసిగట్టిన ఉగ్ర‌వాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఓ టెర్ర‌రిస్ట్ హతమయ్యాడు. అతడు ఏ టెర్ర‌రిస్ట్ గ్రూప్‌కు చెందినవాడో గుర్తించాల్సి ఉంది. ఆపరేషన్​ ఇంకా కోనసాగుతోందని ఆర్మీ అధికారులు తెలిపారు.

 

Also Read :

ఏపీ : బదిలీలు, నియామకాల విధానం రివ్యూకు కమిటీ

పొలంలో విత్తనాలు చ‌ల్లి వినాయ‌కుడి రూపం, భ‌లే ఉంది క‌దా !

బాస్ బ‌ర్త్ డేకు నెల్లూరు కుర్రోళ్ల స్వీట్ గిఫ్ట్‌