సెక్రటేరియట్‌పై ప్రభుత్వానికి నివేదిక

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి తమ నివేదిక అందించింది. సెక్రటేరియర్ నిర్మాణానికి సంబంధించి బుధవారం ప్రభుత్వానికి నివేదక సమర్పించింది. అయితే కమిటీ ఇచ్చిన నివేదకను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నట్టుగా మంత్రులు శ్రీనివాసగౌడ్, ప్రశాంతరెడ్డి తెలిపారు. నూతన సెక్రటేరియట్ ఈఎన్‌సీలతో టెక్నికల్ కమిటీని నియమించింది.

సెక్రటేరియట్‌పై ప్రభుత్వానికి నివేదిక
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 29, 2019 | 2:04 PM

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి తమ నివేదిక అందించింది. సెక్రటేరియర్ నిర్మాణానికి సంబంధించి బుధవారం ప్రభుత్వానికి నివేదక సమర్పించింది. అయితే కమిటీ ఇచ్చిన నివేదకను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లనున్నట్టుగా మంత్రులు శ్రీనివాసగౌడ్, ప్రశాంతరెడ్డి తెలిపారు. నూతన సెక్రటేరియట్ ఈఎన్‌సీలతో టెక్నికల్ కమిటీని నియమించింది.