తిరుమల చేరిన‌ కేసీఆర్!

| Edited By:

May 26, 2019 | 5:36 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన కేసీఆర్.. ఆదివారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు. ఇటీవల కేరళ, తమిళనాడులో ఆలయాలను సందర్శించుకున్న కేసీఆర్‌.. తాజాగా తిరుపతి వెళ్లారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. 

తిరుమల చేరిన‌ కేసీఆర్!
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన కేసీఆర్.. ఆదివారం రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ పయనం కానున్నారు. ఇటీవల కేరళ, తమిళనాడులో ఆలయాలను సందర్శించుకున్న కేసీఆర్‌.. తాజాగా తిరుపతి వెళ్లారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు.