కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి

| Edited By: Pardhasaradhi Peri

May 30, 2019 | 8:39 PM

సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.  With the blessings of people […]

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.