“సీపీఎస్‌ ఎంప్లాయిస్‌కు మేలు చేసేందుకు సిద్ధం”

|

Sep 01, 2020 | 9:20 AM

సీపీఎస్ ఎంప్లాయిస్‌కు‌ పూర్తి స్థాయిలో మేలు చేసేందుకు రెడీగా ఉన్నామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి వివ‌రించారు.

సీపీఎస్‌ ఎంప్లాయిస్‌కు మేలు చేసేందుకు సిద్ధం
Follow us on

సీపీఎస్ ఎంప్లాయిస్‌కు‌ పూర్తి స్థాయిలో మేలు చేసేందుకు రెడీగా ఉన్నామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి వివ‌రించారు. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మీటింగ్ ఏర్పాటు చేసి తమ వైఖరిని చెబుతామన్నారని తెలిపారు. సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్ నాయ‌కుల‌తో కలిసి వెంకట్రామిరెడ్డి సోమవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. సీపీఎస్‌ను క్యాన్సిల్ చేయాలని, పాత విధానం అమలుకు స్పష్టమైన తేదీ అనౌన్స్ చేయాల‌ని కోరినట్లు వివ‌రించారు.

 

Also Read :

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

ఏపీలో పింఛ‌న్లు : నేటి నుంచే మ‌ళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి

అలెర్ట్ : దేశ‌వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు