Breaking News : ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే…

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఎంపికైనవారి వివరాలు ఇలా ఉన్నాయి...  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన..

Breaking News : ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే...

Updated on: Jul 20, 2020 | 4:52 PM

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులు ఖరారు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఈ రెండు గవర్నర్ కోటాలో ఎంపికైనవారి వివరాలు ఇలా ఉన్నాయి…  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎస్సి వర్గానికి చెందిన నేత కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన ముస్లిం నేత , దివంతగ అఫ్జల్​ ఖాన్ సతీమణి మైనా జకియాఖాన్ ఎంపిక చేశారు. మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసినప్పటికీ ,కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో సంబందిత పదవుల భర్తీకి జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us