మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదైంది. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై 188, 169, 270 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదయం నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట అయ్యన్న నిరసన చేశారు. ఆ క్రమంలో లాక్డౌన్ నిబంధనలు ఆయన ఉల్లంఘించారు. దీంతో మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read This Story Also: ముగిసిన సుశాంత్ అంత్యక్రియలు.. నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు వీరే..!