ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

|

Aug 23, 2020 | 11:10 AM

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. అడ్వాన్క్ రిజర్వేషన్ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్...
Follow us on

APSRTC Good News: ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులు అడ్వాన్స్ రిజర్వేషన్ టిక్కెట్లను 30 రోజులు ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు నుంచే ఈ మార్పు అమలులోకి రానుంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 7 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ గడువును 30 రోజుల వరకు పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..