ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల హతం

| Edited By:

Mar 26, 2019 | 9:30 AM

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్‌ రైఫిల్‌ సహా, రెండు 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోల హతం
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్‌ రైఫిల్‌ సహా, రెండు 303 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.