ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం కుమారస్వామి భేటీ

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కుమారస్వామి ప్రధానికి విజ్ఞాపణ పత్రాలు అందజేశారు. NDRF కింద ఉన్న పెండింగ్ నిధులను.. అదేవిధంగా వలసల నివారణకు MGNREGA పథకం కింద వస్తు సమాగ్రి, వేతనాలు అందజేయాల్సిందిగా కోరారు. అలాగే మొత్తం 176 తాలుకాల్లో 100 తాలుకాల్లో కరువు నెలకొందని తెలిపారు. కేంద్రం నుంచి కరువు నెలకొన్న తాలుకాలకి తగిన సాయం చేయాల్సిందిగా కుమారస్వామి ప్రధానిని […]

ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం కుమారస్వామి భేటీ
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 3:49 PM

న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కుమారస్వామి ప్రధానికి విజ్ఞాపణ పత్రాలు అందజేశారు. NDRF కింద ఉన్న పెండింగ్ నిధులను.. అదేవిధంగా వలసల నివారణకు MGNREGA పథకం కింద వస్తు సమాగ్రి, వేతనాలు అందజేయాల్సిందిగా కోరారు. అలాగే మొత్తం 176 తాలుకాల్లో 100 తాలుకాల్లో కరువు నెలకొందని తెలిపారు. కేంద్రం నుంచి కరువు నెలకొన్న తాలుకాలకి తగిన సాయం చేయాల్సిందిగా కుమారస్వామి ప్రధానిని కోరారు.