కేజ్రావాల్పై మండిపడ్డ గంభీర్
ఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సీఎం కేజ్రీవాల్ దగ్గర డబ్బులు లేవునుకున్నాను. కానీ ఈ రోజు పేపర్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనలతో నిండిపోయాయి. ఇదంతా పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా? నా ప్రశ్నకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎవరైనా సమాధానం చెప్పగలరా? అంటూ నిలదీశాడు. ప్రకనల కోసం పార్టీలు చేసే ఖర్చును తగ్గించుకోవాలని గంభీర్ హితవు పలికాడు. ఈ మేరకు […]
ఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సీఎం కేజ్రీవాల్ దగ్గర డబ్బులు లేవునుకున్నాను. కానీ ఈ రోజు పేపర్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనలతో నిండిపోయాయి. ఇదంతా పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా?
నా ప్రశ్నకు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎవరైనా సమాధానం చెప్పగలరా? అంటూ నిలదీశాడు. ప్రకనల కోసం పార్టీలు చేసే ఖర్చును తగ్గించుకోవాలని గంభీర్ హితవు పలికాడు. ఈ మేరకు ట్విట్టర్లో ప్రశ్నించిన గంభీర్ పేపర్ క్లిప్పింగ్లను కూడా జత చేశాడు.
అన్ని పార్టీల నాయకులు ప్రజల సొమ్ముతో కాకుండా సొంత డబ్బులతోనే ప్రకటనలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.
Today’s newspapers seemed to me a “Mall Of Kejriwal” with @AamAadmiParty advertisements splashed all over. Is this the taxpayer’s money being splurged callously? Can someone from his office or @AamAadmiParty explain? And we thought CM didn’t have money to contest elections!!! pic.twitter.com/gJig0F06yu
— Gautam Gambhir (@GautamGambhir) February 23, 2019