మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు.. ఆందోళనకు దిగిన ఆర్కే

మంగళగిరిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసనను తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు.. ఆందోళనకు దిగిన ఆర్కే
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 10:45 AM

మంగళగిరిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసనను తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రికత్త నెలకొంది.