
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది కృతిశెట్టి. 2021 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతో కృతి శెట్టి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది కృతిశెట్టి.

వరుసగా మూడు హిట్స్ అందుకుంది కృతిశెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించింది కృతి శెట్టి. కానీ అవన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి.

రీసెంట్ గా నాగచైతన్యతో కలిసి కస్టడీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది.

ప్రస్తుతం ఈ అమ్మడి స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.