సరికొత్త లుక్‌లో సుప్రీమ్ హీరో!

‘చిత్రలహరి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతీ రోజు పండగే’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. తేజూపై కీల‌క సన్నివేశాల‌ని మారుతి తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో తేజూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ […]

సరికొత్త లుక్‌లో సుప్రీమ్ హీరో!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2019 | 2:13 PM

‘చిత్రలహరి’తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతీ రోజు పండగే’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. తేజూపై కీల‌క సన్నివేశాల‌ని మారుతి తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో తేజూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు మారుతి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Latest Articles