ఏనుగుల మరణమ‌ృదంగం..! వెలుగులోకి మరో దారుణం

మొన్న కేరళలో ఓ ఏనుగుకి పైనాపిల్‌లో బాంబ్ పెట్టిన ఘటనలో ఆ ఏనుగు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరో వైపు ఏపీలో, మధ్యప్రదేశ్‌లో రెండు చోట్ల ఆవులకు పేలుడు పదార్థాలు తినిపించటంతో అవి తీవ్రంగా గాయపడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా,..

ఏనుగుల మరణమ‌ృదంగం..! వెలుగులోకి మరో దారుణం
Follow us

|

Updated on: Jul 03, 2020 | 7:45 PM

దేశంలో ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రజల్ని వణికిస్తోంది. మరోవైపు కొందరు మనుషులు రాక్షసుల్లా మారుతున్నారు. ఇటీవల వరుసగా మూగజీవాలపై జరిగిన దారుణాలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మొన్న కేరళలో ఓ ఏనుగుకి పైనాపిల్‌లో బాంబ్ పెట్టిన ఘటనలో ఆ ఏనుగు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మరో వైపు ఏపీలో, మధ్యప్రదేశ్‌లో రెండు చోట్ల ఆవులకు పేలుడు పదార్థాలు తినిపించటంతో అవి తీవ్రంగా గాయపడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూరులో మరో సంఘటన చోటు చేసుకుంది.

తమిళనాడులోని కోయంబత్తూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బుల్లెట్ గాయంతో మరణించిన ఓ ఆడ ఏనుగును స్థానికులు ఉదయం గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఏనుగు చెవి వెనుగ భాగంలో బులెట్ గాయమైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిర్వహించారు. బులెట్ గాయం కారణంగానే ఏనుగు మరణించినట్లు పశువైద్యులు నిర్ధారించారు. దీంతో ఏనుగు మృతదేహం లభించిన ఫార్మ్ యాజమానులు ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశంలో వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలపై జంతుప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మర్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Articles
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..