దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా EPFO ఇటీవల కరోనా వైరస్ పాండెమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ సదుపాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా EPF ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశం ఉంది. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ద్వారా మనీ క్లెయిమ్ చేసుకోవచ్చు.
అయితే అంతకంటే ముందు పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా.. దాన్ని ఆధార్ నెంబర్తో లింక్ చేయాలి. అంతేకాక బ్యాంకు అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు అయ్యాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మరి పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.
Read More:
తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..
CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..
ఇకపై వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్.. చేసుకోండిలా..
థాంక్యూ సీఎం గారు.. జగన్ను అభినందించిన మెగా బ్రదర్..
కరోనాను జయించిన హెచ్ఐవీ పేషంట్..
కిమ్ మరీ ఇంత క్రూరుడా.. పారిపోవాలని చూసిన వాళ్లని చిత్రహింసలు పెట్టి..
#IndiaFightsCorona:#COVID19 specific process to claim PF advance.#StaySafe #StayAtHome
Via @socialepfo @COVIDNewsByMIB pic.twitter.com/soZaHgBCCL— Regional Outreach Bureau, Min of I&B, Patna (@ROB_Patna) May 26, 2020